tgoop.com/devotional/1111
Create:
Last Update:
Last Update:
'కనుమ నాడు మినుము కొరకవలె' అన్న లోకోక్తి ప్రకారం గారెలు
తింటారు.
'ముక్కనుమ' కనుమ తోటిదే. ఆరోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.
మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతీ
సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1111